వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరు మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోచారం సొసైటీలో యూరియా స్టాక్ చూపించడంతో బుక్ చేసుకున్న రైతులు, తీసుకునేందుకు వెళ్లగా సాంకేతిక సమస్యతో బుకింగ్ అయినా యూరియా సొసైటీలో లేదని సిబ్బంది తెలిపినట్లు చెప్పారు.
ఈ విషయంపై ఏఓ రూపను వివరణ కోరగా దురుసుగా సమాధానమిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఏ సమస్య అడిగినా ఇదే విధంగా స్పందిస్త
Comments
Loading comments...

