వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్ఎస్ రంగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గురువారం శాంతియుతంగా నిరసన తెలిపారు. నల్ల మాస్కులు, బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
నిరసనలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై కూర్చున్నారు. అనంతరం ముఖ్యమంత్రికి పోస్టుకార్డుల ద్వారా తమ విన్నపాలను తెలియజేశారు.
Comments
Loading comments...

