వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణికి బీఆర్ఎస్ హయాంలో రూ.54 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సింగరేణికి నష్టం ఎవరి హయాంలో జరిగిందో చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు.
Comments
Loading comments...
