వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కిసాన్నగర్లో జరిగిన ఘర్షణ ఘటనలో 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్తో పాటు నాగేందర్, మధు, నాగరాజు, భానుచందర్, వేణు, శశిధర్లను అరెస్టు చేసినట్లు డీసీపీ వెంకటరమణ తెలిపారు.
ఎఫ్ఐఆర్ 274/2026 కింద కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

