Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిడ్నాప్‌ యత్నంపై పోలీసులకు ఫిర్యాదు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 01, 2026 11:38 AM గుంటూరుGeneral
కిడ్నాప్‌ యత్నంపై పోలీసులకు ఫిర్యాదు - Udayam
గుంటూరుకు చెందిన వ్యాపారవేత్త మాదల శ్రీనివాస్‌ తనను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అనుచరులు ఇంటికి వచ్చి బెదిరించారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, శ్రీనివాస్‌ తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...