వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో వానాకాలంలోనూ ఎండలు దంచికొడుతుండటంతో, వ్యవసాయ కూలీలు తీవ్రమైన ఉక్కపోత, ఎండదెబ్బ నుంచి రక్షణ కోసం గొడుగుల నీడలోనే పనులు చేస్తున్నారు.
తిరుమలాయపాలెం, కుసుమంచి మండలాల్లో వేరుసెనగ కాయలు తెంపడం, మామిడి మొక్కలకు అంటు కట్టడం వంటి పనులను కూలీలు విధిలేక గొడుగుల కిందే కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

