వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం సమీపంలో కారులో ప్రయాణిస్తున్న భార్య రేణుకను భర్త విద్యాసాగర్ గొంతు నులిపి హత్య చేశాడు.
నాలుగు నెలల క్రితమే వివాహం కాగా, ఈ ఘటన అనంతరం నిందితుడు బంధువులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. పోలీసులు కారును ఆపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

