Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళయరాజాకు దిల్లీ హైకోర్టు నోటీసులు

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:47 PM జాతీయంGeneral
ఇళయరాజాకు దిల్లీ హైకోర్టు నోటీసులు - Udayam
కాపీరైట్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి పాటలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారంటూ సరిగమ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సంగీత దర్శకుడు ఇళయరాజాకు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఇళయరాజా ఆస్తులను స్వాధీనం చేసుకుని ఆ నగదును తమకు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్పందించాలని కోర్టు ఆదేశించింది.

Comments

G
Loading comments...