Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దంపతుల బలవన్మరణం

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 10:12 PM హైదరాబాద్General
దంపతుల బలవన్మరణం - Udayam
హైదరాబాద్ లాలాగూడలో దంపతులు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో భార్య ఉరివేసుకోగా, భర్త రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...