Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలో కార్గో నౌక అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 10:02 PM జాతీయంGeneral
చైనాలో కార్గో నౌక అగ్నిప్రమాదం.. 20 మంది మృతి - Udayam
తూర్పు చైనాలోని క్వింగ్‌డావో షిప్‌యార్డులో మరమ్మతుల్లో ఉన్న లైబీరియా జెండా కలిగిన ‘ఓషియన్‌ మెలోడీ’ కార్గో నౌకలో అగ్నిప్రమాదం జరిగి 20 మంది మరణించారు. ఈ ఘటనలో మరో ఐదుగురు గల్లంతుకాగా, 12 మందిని సురక్షితంగా రక్షించారు. నౌకలో జరిగిన ఈ ప్రమాదంపై స్పందించిన అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...