వార్తలకు తిరిగి వెళ్లండి
ఖరీఫ్ పంటల బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో మంత్రి అచ్చెన్నాయుడు జరిపిన సంప్రదింపులు ఫలించడంతో, 2024 ఖరీఫ్ పంటల బీమా పెండింగ్ బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది.
గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ఈ బీమా నగదు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానుంది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ చర్యలు చేపట్టాయి.
Comments
Loading comments...