వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం–దేవరపల్లి హైవేపై ముదిమల్ల తండా సమీపంలో గురువారం ఉదయం కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
మృతులు చింతకాని మండలం గాంధీనగర్ కాలనీకి చెందిన వారిగా ప్రాథమిక సమాచారం. వారి పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

