Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
sanjay Sep 17, 2026 8:54 PM జాతీయంGeneral
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతిని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో పాటు పలువురు నాయకులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులతో మాట్లాడారు.

Comments

G
Loading comments...