వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ జిల్లా కేంద్రంలోని జడ్పీ హాలులో PRTU-TS సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర, జిల్లా నేతలతో పాటు వివిధ మండలాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలపై సమావేశంలో చర్చించారు.
ఉపాధ్యాయులకు అండగా ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని PRTU-TS నేతలు తెలిపారు.
Comments
Loading comments...

