వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. పదిరోజుల సస్పెన్స్కు తెరదించుతూ ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సతీశన్, గతంలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. కేసీ వేణుగోపాల్తో పోటీపడి ఆయన ఈ కీలక పదవిని దక్కించుకున్నారు.
Comments
Loading comments...

