వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్లపై పోలీస్ స్టేషన్లో ముసుగు పోలీసుల దాడిని బీఆర్ఎస్వీ నాయకుడు కురువ పల్లయ్య ఖండించారు. విచారణ నెపంతో పిలిపించి దాడికి యత్నించడం రేవంత్ సర్కార్ రాక్షస పాలనకు నిదర్శనమన్నారు.
సీసీటీవీ ఫుటేజీని వెంటనే బయటపెట్టి, బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడులకు కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
Comments
Loading comments...

