Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ ఆరోపణలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు.

Follow Udayam on Google
Girish Bidkar Aug 11, 2026 11:19 PM హైదరాబాద్General
కేటీఆర్ ఆరోపణలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు. - Udayam
రాయదుర్గంలో పీఎం ఏక్తా మాల్ టెండర్లు, రావిర్యాల భూ కేటాయింపులపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తి పారదర్శకంగా జరిగాయని, సీఎం సోదరుడికి ఆ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. కేటీఆర్ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారని, ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేయడం తగదని హితవు పలికారు.

Comments

G
Loading comments...