Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాచారయత్నంలో నిందితుడికి పదేళ్ల జైలు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 10:38 AM ప్రకాశం General
అత్యాచారయత్నంలో నిందితుడికి పదేళ్ల జైలు - Udayam
కంభం మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచారయత్నం చేసిన కేసులో సాబోలు లక్ష్మయ్యకు మార్కాపురం కోర్టు 10 ఏళ్ల జైలుశిక్ష విధించింది. 2023లో బాలికతో అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి యత్నించడంతో పోక్సో కేసు నమోదైంది. కోర్టు రూ.5 వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.1.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...