వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పేరాడ తిలక్ పై పోలీసులు నమోదు చేసిన తప్పుడు కేసులను కోటబొమ్మాళి మండల వైసీపీ నాయకులు ఖండించారు.
హేమసుందర్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కేసులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడరన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొలేకే టీడీపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.
Comments
Loading comments...

