Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి

Follow Udayam on Google
K.Venkatesh Sep 20, 2026 1:09 PM ఖమ్మంGeneral
కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి  - Udayam
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సీపీ సునీల్ దత్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. చింతకాని పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ స్టేషన్ లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై నిరంతర నిఘా కొనసాగించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...