వార్తలకు తిరిగి వెళ్లండి

తెల్లాపూర్ డివిజన్ కేసీఆర్ నగర్ ఫేజ్-2లోని 40వ బ్లాక్కు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ఆషా, ఉపాధ్యక్షురాలిగా అనిత, కార్యదర్శిగా సాయమ్మ, సంయుక్త కార్యదర్శిగా రమ, కోశాధికారిగా జయ, డైరెక్టర్లుగా సీమ, సునీత, రమాదేవి నియమితులయ్యారు.
బ్లాక్ అభివృద్ధికి సహకరిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

