Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసానుపల్లి రైల్వే గేటు రెండు రోజులు మూసివేత

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 2:37 PM పల్నాడుGeneral
కేసానుపల్లి రైల్వే గేటు రెండు రోజులు మూసివేత - Udayam
దాచేపల్లి మండలం కేసానుపల్లి వద్ద గల రైల్వే గేటును మరమ్మతుల కారణంగా అధికారులు శుక్ర, శనివారాల్లో మూసివేశారు. ఈ మార్పుపై అవగాహన లేని పలువురు ప్రయాణికులు గేటు వద్దకు చేరుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కారంపూడి, వినుకొండ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ముందస్తుగా నోటీసులు ఇచ్చినందున ప్రజలు సహకరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...