Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రి చోరవ.. స్వదేశానికి యువకులు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 16, 2026 7:45 PM శ్రీకాకుళంGeneral
కేంద్ర మంత్రి చోరవ.. స్వదేశానికి యువకులు - Udayam
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చోరవతో మలేషియాలో చిక్కుకున్న యువకులు గురువారం స్వదేశానికి రానున్నారు. ఉపాధి కోసం విజిటింగ్ వీసాపై ఆగస్టు 12న మలేషియా వెళ్లిన వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామానికి చెందిన చొక్కర సాయి, లండ తరుణ్ కుమార్, సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామానికి చెందిన చీకటి సాయివంశీతో పాటు మరో యువకుడు అక్కడ చిక్కుల్లో పడ్డారు. వారిని సురక్షితంగా రప్పించేందుకు మంత్రి కృషి చేశారు.

Comments

G
Loading comments...