Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీలో విద్యార్థినుల జడల కత్తిరింపు

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 9:14 AM విశాఖపట్నంGeneral
కేజీబీవీలో విద్యార్థినుల జడల కత్తిరింపు - Udayam
విశాఖ జిల్లా భీమిలి కేజీబీవీలో రాత్రి నిద్రిస్తున్న 10 మంది తొమ్మిదో తరగతి విద్యార్థినుల జడలను గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, పాఠశాలలోకి బయటి వ్యక్తులు వచ్చే అవకాశం లేకపోవడంతో విద్యార్థినులే ఈ పనికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...