వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి కేజీబీవీ బాలికల హాస్టల్ ప్రధాన గేటుకు సమీపంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
రోజంతా కొనుగోలుదారుల రాకపోకలతో విద్యార్థినుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

