వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో 11 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ నచికేత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాసాగర్, హనుమంతు, సుభాన్, మధుసూదన్ రెడ్డి, నాయక్, యోగేంద్ర, మోహన్ కుమార్, కీర్తన, హుస్సేన్, చంద్రశేఖర్, భాస్కర్ రెడ్డికి కొత్త పోస్టింగ్లు కేటాయించారు.
వీరిని వివిధ పోలీస్ స్టేషన్లతో పాటు VR, క్రైమ్ విభాగాలకు బదిలీ చేశారు. భాస్కర్ రెడ్డిని VR నుంచి క్రైమ్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Loading comments...

