వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆరపేట వాగ్దేవి పాఠశాల 3వ తరగతి విద్యార్థిని చెన్నూరి కావ్యశ్రీ 200 మీటర్ల పరుగు పోటీలో స్వర్ణ పతకం సాధించింది. ఈ విజయంతో ఆమె రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.
ఆగస్టు 7న హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కావ్యశ్రీ పాల్గొననుంది. విద్యార్థినిని పాఠశాల డైరెక్టర్లు, క్రీడా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Loading comments...
