Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యంలో వికసించనున్న కశ్మీర్‌ బంగారం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 05, 2026 1:56 PM అల్లూరి General
మన్యంలో వికసించనున్న కశ్మీర్‌ బంగారం - Udayam
చింతపల్లిలో కుంకుమపువ్వు సాగు ప్రాజెక్టుకు 30 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టర్‌ ఆమోదం అనంతరం భూమిని అధికారికంగా కేటాయించనున్నారు. ప్రయోగాత్మక సాగు విజయవంతం కావడంతో ప్రాజెక్టుకు ఊతం లభించింది. దీని ద్వారా 150–200 మందికి ప్రత్యక్ష ఉపాధితో పాటు 20 గ్రామాల గిరిజన మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.

Comments

G
Loading comments...