వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వేదికగా జరిగిన సంచలన 'ఫాల్స్ఫ్లాగ్ ఆపరేషన్' వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. సరిహద్దు అవతల నుంచే ఈ వ్యూహాన్ని రచించారని సమాచారం.
భారత్ను అంతర్జాతీయంగా బద్నాం చేయడానికి పాక్ ఉగ్రవాద శక్తులు ఈ దాడులకు కథ, స్క్రీన్ప్లే సిద్ధం చేశాయి. అయితే మన భద్రతా దళాలు ఈ కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టి, వారి అసలు రంగును బయటపెట్టాయి.
Comments
Loading comments...

