వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో నిర్వహించిన ఫిన్లాండ్ విద్యావిధాన అధ్యయన చర్చలో గాంధారి ఎంపీపీఎస్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బొంపల్లి భవానీ పాల్గొన్నారు.
ఫిన్లాండ్ విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, పాఠశాల వసతులపై ఆమె వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన 28 మంది ఉపాధ్యాయుల్లో భవానీ ఒకరు.
Comments
Loading comments...
