వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి ఆర్టీసీ డిపోకు 11 మంది కండక్టర్లను బదిలీ చేస్తూ రీజినల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్, బాన్సువాడ, నిజామాబాద్-2 డిపోల నుంచి సిబ్బందిని కేటాయించారు.
బోధన్ నుంచి ఐదుగురు, బాన్సువాడ నుంచి ముగ్గురు, నిజామాబాద్-2 నుంచి ముగ్గురు కండక్టర్లు కామారెడ్డి డిపోకు రానున్నారు. దీంతో సేవలు మెరుగుపడతాయని ఉద్యోగులు తెలిపారు.
Comments
Loading comments...

