Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి ప్రభుత్వ కళాశాలలో వీడ్కోలు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 12, 2026 10:57 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి ప్రభుత్వ కళాశాలలో వీడ్కోలు - Udayam
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్‌కుమార్ ప్రిన్సిపల్ గా పాల్గొన్నారు. కళాశాలలో చదివిన ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని ఆయన గుర్తుచేశారు. పీజీ విద్యార్థులు అన్ని అంశాలపై అవగాహన పెంచుకుని భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...