Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాలకు ముస్తాబవుతున్న కాళేశ్వరం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 11, 2026 10:03 AM జయ శంకర్ భూపాలపల్లి తెలంగాణ
గోదావరి పుష్కరాలకు ముస్తాబవుతున్న కాళేశ్వరం - Udayam
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల కోసం కాళేశ్వరంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.88 కోట్లు కేటాయించింది. అష్టతీర్థాల అభివృద్ధి, ఘాట్ల నిర్మాణం, రహదారుల విస్తరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న టెండర్లు తెరవనుండగా, పుష్కరాల నాటికి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.

Comments

G
Loading comments...