వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

