వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని కాకతీయుల కాలం నాటి రెడ్డిగుడి ఆలయం సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుతోంది. వందల ఏళ్ల చరిత్ర, శిల్పకళకు నిలయమైన ఈ ఆలయ పునరుద్ధరణకు నిధులు మంజూరు కాలేదు.
2021లో పునర్నిర్మాణానికి ప్రతిపాదించినా పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం శివలింగం, మండపం దెబ్బతినగా స్థానికులు ఆలయాన్ని కాపాడుతున్నారు. చారిత్రక సంపదను రక్షించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Loading comments...

