వార్తలకు తిరిగి వెళ్లండి

కడప అమీన్పీర్ దర్గా వార్షిక ఉరుసు మహోత్సవాలకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిని దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా అరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆహ్వానించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ను కలిసిన దర్గా ప్రతినిధులు ఉరుసు ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఉరుసు నిర్వహణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్తో చర్చించారు. ఉరుసు మహోత్సవాలకు హాజరు కావాలని కలెక్టర్ను ఆహ్వానించారు.
Comments
Loading comments...

