వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల కావేరమ్మపేట గ్రామచావడి ప్రాంగణంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఎదుటే చెత్త ఉండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్వచ్ఛతపై ప్రచార గోడల కిందే చెత్త పేరుకుపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొంటూ, వెంటనే చెత్త తొలగించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

