వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర మండలం భూత్పూర్ మున్సిపాలిటీలో 4వ వార్డు కి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వట్టెం మహేందర్ అనారోగ్యంతో బాధపడుత సర్జరీ చేసుకున్నరు. విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయన నివాసానికి చేరుకుని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు,
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

