వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త , నాయకుడు కృషి చేయాలని ఆ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తెను బొత్స ఆనూష పిలుపునిచ్చారు.
బుధవారం మెరకముడిదాం మండల కేంద్రంలో మండల వైసీపీ నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు.
Comments
Loading comments...

