వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన లీడర్షిప్ కాంక్లేవ్లో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడారు. కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడమే చంద్రబాబు ఆశయమన్నారు.
బూత్ స్థాయిలో ఓటర్లను చైతన్యపరచడంలో కార్యకర్తలు కీలకమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలమన్నారు.
Comments
Loading comments...

