Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారు ఢీకొని వ్యక్తి మృతి

Follow Udayam on Google
T. SRINU BABU Sep 01, 2026 9:58 PM పల్నాడుGeneral
కారు ఢీకొని వ్యక్తి మృతి - Udayam
వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెంలో మంగళవారం వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...