Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్లతో జై శ్రీరామ్ నినాదాలు.. వినూత్నంగా గణేష్ ఆగమనం

Follow Udayam on Google
RR REDDY Sep 14, 2026 7:07 PM నిజామాబాద్General
సిరికొండ మండలంలోని చిన్నవాల్గోట్ గ్రామంలో వినాయకుడి ఆగమనం వినూత్నంగా జరిగింది. రామసేన కమిటీ సభ్యులు కార్లతో జై శ్రీరామ్, జై రామ్ నినాదాలు చేస్తూ వినాయకుడిని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువచ్చారు. డప్పుల సప్పుళ్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు మంగళహారతులు పట్టుకుని స్వాగతం పలికారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించి వినాయకుడిని మండపానికి తీసుకువచ్చి ప్రతిష్ఠాపించారు.

Comments

G
Loading comments...