Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు

Follow Udayam on Google
కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు - Udayam
కల్వకుర్తి నియోజకవర్గంలోని ముద్విన్, గడ్డమీదితండాకు చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...