Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ పాలనతో ఎవరికీ లాభం లేదు: హరీశ్‌రావు

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 8:56 PM హైదరాబాద్General
కాంగ్రెస్‌ పాలనతో ఎవరికీ లాభం లేదు: హరీశ్‌రావు - Udayam
కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో ఎవరికీ లాభం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా నిలిపివేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతల భూ కబ్జాలపై మాట్లాడినందుకే తమపై దాడి చేశారని, ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమా అని సవాల్‌ చేశారు.

Comments

G
Loading comments...