వార్తలకు తిరిగి వెళ్లండి

బోడుప్పల్, మేడిపల్లి ప్రాంతాల్లో BRS శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. బోడుప్పల్ మాజీ మేయర్ బుచ్చిరెడ్డి, స్థానిక నేతలు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
BRS ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడంపై ప్రశ్నించారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలన విఫలమైందని ఆరోపించారు.
Comments
Loading comments...

