వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాతా మధును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

