Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నాయకుల ధర్నా

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 02, 2026 9:15 AM నాగర్ కర్నూల్General
కాంగ్రెస్ నాయకుల ధర్నా - Udayam
రాహుల్ గాంధీపై అక్రమ ఎఫ్‌ఐఆర్‌ ను నిరసిస్తూ నాగర్‌ కర్నూల్‌ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, మల్లికార్జున ఖర్గేను అవమానించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...