వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గం ఇంచార్జి ప్రియాంక దండి ఆధ్వర్యంలో నిర్వహించిన పీసీసీ మరియు డీసీసీ తో కూడిన 5 మెన్ కమిటీ సభ్యుల నియోజకవర్గ పర్యటనలో,15,21,28 వార్డులలో పర్యటించి సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డుల వారిగా ప్రజా సమస్యలు తెలుసుకొని వార్డు మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

