వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జనసేన ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో అదాలత్ జంక్షన్లో నిరసన చేపట్టారు. 420 హామీలు, 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన నాయకులు ఆరోపించారు.
Comments
Loading comments...

