వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్నచింతకుంట మండలం నెల్లికొండి నుంచి ర్యాలీ ప్రారంభమైంది.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

